Saturday, 3 October 2020

హాథ్రస్ ఘటన: నిందితులకు మద్దతుగా అగ్రకులాల వారు..పంచాయతీ పెట్టి మరీ..!

హాథ్రస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ అత్యాచార ఘటనలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. దేశం మొత్తం నిందితులను ఉరితీయాలని బాధితురాలి కుటుంబానికి న్యాయంచేయాలనే నినాదాలు మిన్నంటుతుండగా... కొందరు అగ్రకులాల వారు మాత్రం నిందితులకు అండగా నిలుస్తున్నారు. నిందితులకు అండగా నిలిచిన ఈ అగ్రకులాల వారిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l8lybz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour