Saturday, 3 October 2020

షాకింగ్ .. ప్రజా కోర్టు నిర్వహించి మరీ సొంత కమాండర్ ను హతమార్చిన మావోయిస్ట్ లు

చత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సొంత కమాండర్ ని హతమార్చిన సంఘటన చర్చనీయాంశంగా మారింది . బస్తర్ రేంజి ఐజి ఈ ఘటనను ధృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఒకపక్క మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ దళాలు వేట సాగిస్తున్న వేళ మావోయిస్టులు సొంత పార్టీ కమాండర్ లానే హతమార్చటం గమనార్హం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jEyLsF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour