Wednesday, 14 October 2020

రేపటి నుంచి ఏపీలో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్ల నో- సగం టికెట్లతో కష్టమని ప్రకటన..

ఏపీలో కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌లను తిరిగి తెరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం. కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు, మల్లీప్లెక్స్ లను ఈ నెల 15 నుంచి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37hDpth
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour