Wednesday, 14 October 2020

బీహార్‌లో నిరుద్యోగ యువతకు 10 లక్షల ఉద్యోగాలు : తేజస్వీ యాదవ్ హామీ: నామినేషన్ దాఖలు

పాట్నా: బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ రఘుపూర్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశాడు. రెండో దశ అంటే నవంబర్ 3వ తేదీన ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. నామినేషన్ వేసే సమయంలో అతని సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తన వెంట ఉన్నాడు. హాజిపూర్ కలెక్టరేట్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dovoDP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour