Friday, 2 October 2020

కుల రాజకీయాలు, దళితులపై దాడులు గాంధీజీ మార్గంలో ఎదిరిద్దాం : చంద్రబాబు ,లోకేష్ ట్వీట్స్

మహాత్మా గాంధీ 151 వ జయంతి సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మహాత్ముడు గొప్పతనాన్ని స్మరించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు మానవాళి చరిత్రలో గాంధీజీ ఒక సమున్నత శిఖరాలను కొనియాడారు. సమ సమాజ స్థాపన కోసం మహాత్మా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33jIb74
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour