Friday, 2 October 2020

ఏపీలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధకు ఏడాది- 7 గంటలకు చప్పట్లు కొట్టాలన్న జగన్‌

ఏపీలో గ్రామ స్వరాజ్యం దిశగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా సీఎం జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2 ఈ వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ERdPiH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour