Wednesday, 14 October 2020

ఆ వయస్సు వారిలోనే ఎక్కువ మరణాలు, దేశంలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అంతకుమించి ఉంటోందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య 62 లక్షలు దాటిందని, ప్రపంచంలోనే ఇది అత్యధికమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించారు. ఏపీలో కరోనా తగ్గుముఖం: పెరుగుతున్న రికవరీ, తగ్గుతున్న యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/372uc7K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour