Wednesday, 14 October 2020

బీహార్ ఎన్నికలు: భారీగా సస్పెన్షన్లు - 15 మంది రెబల్స్ పై జేడీయూ - 9 మంది నేతలపై బీజేపీ వేటు

బిహార్ ఎన్నికల వేళ సస్పెన్ల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీలూ తిరుగుబాటు నేతలపై చర్యలకు దిగాయి. ఎన్డీఏ కూటమిలోని జేడీయూ మంగళవారం అత్యవసర సమావేశంలో నిర్వహించి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న 15 మందిని బహిష్కరించింది. మరోవైపు బీజేపీ సైతం 9 మంది రెబల్స్ పై వేటు వేసింది. జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lFTz3p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour