Monday, 26 October 2020

వామ్మో.. కారులోకి రావాలని యువతికి బలవంతం, నిరాకరించడంతో విచక్షణరహితంగా కాల్పులు

దేశంలో క్రైం రేట్ పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, యూపీలో ఎక్కువగా ఉంటుంది. యువత గన్లతో రెచ్చిపోతున్నారు. ఎప్పుడు.. ఎక్కడో ఓ చోట ఘర్షణ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ యువతిపై కాల్పులు జరపడంతో.. అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోయింది. హర్యానా ఫరీదాబాద్‌ బల్లబ్‌ఘడ్‌లో ఘటన జరిగింది. ఓ యువతి సోమవారం పరీక్ష రాసి.. కాలేజీ నుంచి బయటకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ovoGAT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour