ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పెషావర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుమంది మరణించారు. 75 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డ వారిలో చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ వారిని యుద్ధ ప్రాతిపదికన వేర్వేరు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర చికిత్సను అందిస్దున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37Li4bx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment