Monday, 26 October 2020

ఉర్దూ స్కూల్‌లో భారీ పేలుడు: ఖురాన్ సెమినార్‌ నడుస్తుండగా: ఉగ్రవాద చర్యగా: బ్యాగ్‌లో ఐఈడీ

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుమంది మరణించారు. 75 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డ వారిలో చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ వారిని యుద్ధ ప్రాతిపదికన వేర్వేరు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర చికిత్సను అందిస్దున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37Li4bx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour