Wednesday, 28 October 2020

పోలింగ్ ముంగిట్లో ట్రంప్‌కు షాక్: కరోనా పుట్టుకలో: క్రిమినల్: విదేశీ నటులతో: ఇష్టానుసారంగా

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్‌నకు పోలింగ్ ముగింట్లో హైఓల్టేజ్ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఎన్నికల ప్రచార అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. దాన్ని బ్లాక్ చేశారు. ఆ వెబ్‌సైట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో డొనాల్డ్ ట్రంప్‌పై ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, ఫొటోలు, వీడియోలు, డిబేట్లకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిన వెబ్‌సైట్ అది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37HTWqu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour