Wednesday, 28 October 2020

నిమ్మగడ్డతో ఢీ: జగన్‌కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై వేడి గంటగంటకూ పెరుగుతోంది. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి పోలింగ్ నిర్వహణకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుండగా, ఇప్పటిదాకా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. తప్పనిసరిగా చేపట్టాల్సిన ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వమే నో చెబుతుండటం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని, ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35MKX4y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour