Wednesday, 14 October 2020

ఏపీలో వర్ష బీభత్సం .. తక్షణం ఆదుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి .నదుల్లో వరద ప్రవాహం మరింత పెరిగింది. వర్షాలు, వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/370TinD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour