Wednesday, 14 October 2020

జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ లేఖ: న్యాయ వ్యవస్థ స్వేచ్ఛకు విఘాతం: ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్

అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ సృష్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ సహా పలువురు న్యాయ నిపుణులు, ప్రముఖులు ఈ వ్యవహారంలో వైఎస్ జగన్‌కు అండగా ఉంటున్నారు. ఈ లేఖలో ఆయన పొందుపరిచిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jXm505
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour