Thursday, 15 October 2020

నా తండ్రిని అవమానించారు: నితీష్ కుమార్‌పై చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఇటు ఎన్డీఏ కూటమి, అటు మహాగఠబంధన్ రెండు కూడా మిత్రపక్షాల నుంచి తలనొప్పులు ఎదుర్కొంటున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ఎల్జేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. బీహార్ : ఆరుగురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j1EYh9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour