Thursday, 15 October 2020

ఎన్నికల వేళ బీహార్‌లో హైస్పీడ్ రైళ్లు - పూర్తయిన రైల్వే నెట్‌వర్క్‌ ఆధునికీకరణ - గంటకు 130కిమీ

రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రూట్లలో గంటలకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపాలని, ఆ మేరకు ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అన్ని రాష్ట్రలకంటే ముందుగా.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న బీహార్ లో ఈ పనులను రైల్వే శాఖ శరవేగంగా పూర్తిచేయడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3duQG2t
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour