Friday, 4 September 2020

కరోనా వ్యాక్సిన్ పై WHO కీలక ప్రకటన - వచ్చే ఏడాది ద్వితీయార్థం దాకా లేనట్లే - ఫేజ్-3పై హడావిడి వద్దు

కొవిడ్-19 వ్యాధికి విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాల్లో అగ్రదేశాలు, దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం.. ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటనలు చేస్తున్న దరిమిలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ద్వితియార్ధం నాటికి గానీ కొవిడ్ వ్యాక్సిన్ విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour