Friday, 4 September 2020

కమ్ముకొస్తోన్న యుద్ధ మేఘాలు: సరిహద్దులకు భారీగా భారత సైన్యం: హెవీ యుద్ధ ట్యాంకులతో చైనా

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చినట్టు కనిపిస్తున్నాయి. యుద్ధానికి దారితీసేలా మారుతున్నాయి. భారత్-చైనా సరిహద్దు వెంబడి క్రమంగా యుద్ధ మేఘాలు అలుముకొంటున్నాయి. ప్రస్తుతం లఢక్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వెంబడి ఉన్న పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేసిన భారత్.. ఇక తాజాగా హిమాచల్ ప్రదేశ్ వైపు దృష్టి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour