Sunday, 13 September 2020

NEET 2020 : నేడే నీట్ పరీక్ష... వెంట అవి తప్పనిసరి... విద్యార్థులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఆదివారం(సెప్టెంబర్ 13) జరగనుంది. ఈసారి పరీక్షకు 15.97 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం,పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయడం తదితర జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదట 2546 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3itwCPQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour