Saturday, 12 September 2020

అప్పటికీ,ఇప్పటికీ ప్రజలకు ఆ మార్పు కనిపించాలి... కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు...

రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ చట్టం అమలులో రెవెన్యూ అధికారులు,సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని చెప్పారు. కొత్త చట్టం అమలు నేపథ్యంలో గతానికి,ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. ప్రజల్లో పెరిగిన చైతన్యానికి అనుగుణంగా పోలీస్ శాఖలో మార్పు వచ్చిందని... రెవెన్యూ శాఖ కూడా ఆ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour