Sunday, 6 September 2020

మూడుసార్లు ఎమ్మెల్యే దారుణ హత్య: భూ వివాదం కారణం?

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ రాజకీయ నేత నిర్వేంద్ర కుమార్ మిశ్రా(75)ను దుండగులు హత్య చేశారు. ఆయన హత్యకు భూ వివాదమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. త్రికోలియా పధౌ బస్ స్టేషన్ సమీపంలో కొందరు స్థానికులే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour