Sunday, 6 September 2020

సీఎం నితీష్ కుమార్‌కు షాకిచ్చేలా ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఫుల్‌పేజీ యాడ్స్

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ వార్తా పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. బీహార్ ఫస్ట్.. బీహారీ ఫస్ట్ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక, వారు మనపై అధికారం కోసం పోరాడుతున్నారు.. నేను బీహార్ ప్రతిష్టను తిరిగి తీసుకొచ్చేందుకు పోరాడుతున్నా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour