Wednesday, 9 September 2020

కొత్త రెవెన్యూ చట్టంలో సంచలనాలు-తహసీల్దార్లే రిజిస్ట్రార్లు-సమస్తం ‘ధరణి’లోనే :అసెంబ్లీలో కేసీఆర్

1.12 లక్షల చదరపు కిలోమీటర్లు.. అంటే.. 2.75 కోట్ల ఎకరాల విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఇకపై భూములకు సంబంధించిన సమస్త సమాచారం 'ధరణి' వెబ్ సైట్ లో నిక్షిప్తం కానుంది. ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి చూసుకునే వీలుంటుంది. అంతేకాదు, ఇక నుంచి త‌హ‌సీల్దార్లు అందరూ జాయింట్ రిజిస్ర్టార్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. రెవెన్యూ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour