Wednesday, 9 September 2020

పదేళ్లు పదవుల్లో ఉన్న వారికి చెక్.!ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత దిశగా కేసీఆర్ అడుగులు.!

హైదరాబాద్ : రాబోవు రోజుల్లో గులాబీ పార్టీలో భారీ మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం గులాబీ బాస్ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సిద్దించిన తర్వాత స్వీయ పాలనలో పదేళ్ల పాటు వివిధ పదవులు అనుభవించిన నాయత్వాన్ని కాదని, తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఏ పదవులు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour