Tuesday, 22 September 2020

షాకింగ్:పాకిస్తాన్ కుట్ర బట్టబయలు - పరోక్షయుద్ద సామాగ్రి పట్టివేత - భారీ ఖర్చుతో మనోళ్ల యాంటీ ప్లాన్

జమ్మూ కశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, తద్వారా భారత్ లో అలజడిరేకెత్తించేలా దాయాది పాకిస్తాన్ పన్నిన కుట్రలను భారత్ బట్టబయలు చేసింది. వీలైన అన్ని మార్గాల్లో ధ్వంసరచన, కుట్రలకు పాల్పడుతోన్న పాకిస్తాన్.. డ్రోన్ల ద్వారా జమ్మూ కశ్మీర్ లోకి ఆయుధాలను జారవిడుస్తున్నది. అదే సమయంలో నార్కో టెర్రరిజాన్నికూడా ముమ్మరం చేసి, పీవీసీ పైపుల ద్వారా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iT2Yn3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour