Tuesday, 22 September 2020

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం... నేటి నుంచి అమలులోకి.. గెజిట్ నోటిఫికేషన్ జారీ...

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన నూత‌న రెవెన్యూ చట్టం నేటి (సెప్టెంబర్ 22) నుంచి అమలులోకి వచ్చింది. రెవెన్యూ చట్టంతో పాటు మొత్తం 12 చట్టాల అమలుకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందడం.. ఆపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వాటిని ఆమోదించడంతో అవి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kBKjwI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour