Monday, 28 September 2020

ఏపీ సహా: ఆ అయిదు రాష్ట్రాల్లో తగ్గుతోన్న రీప్రొడక్టివ్ వేల్యూ: శుభసూచకం అంటోన్న ఐఎంఎస్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహా భయానకంగా విస్తరిస్తోన్న వేళ.. శుభ సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతోన్న అయిదు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రీప్రొడక్టివ్ వేల్యూ తగ్గుముఖం పట్టింది. ఆర్-వేల్యూ ఒకటి కంటే దిగువకు చేరుకుందని తేలింది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందనడానికి ఇది ఆశించిన సంకేతాలు ఇస్తోందని నిపుణులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3405MZy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour