Monday, 28 September 2020

ఏపీలో ఉచిత బోర్లకు శ్రీకారం ..వైఎస్ఆర్ జలకళ పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jb1WmK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour