Saturday, 19 September 2020

వైఎస్ జగన్, కేసీఆర్ సహా: ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని: వార్నింగ్ ఇస్తారా?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహా భయానకంగా విస్తరిస్తోంది. రోజూ లక్షకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 1100 మందికి పైగా ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల తప్ప తగ్గే ప్రసక్తే కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఆసుపత్రులు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35YIeXo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour