హైదరాబాద్: ఒకవంక భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మరోవంక- సీజనల్ వ్యాధులు క్రమంగా ముసురుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతమౌతోన్న తెలంగాణ.. వాతావరణంలో చోటు చేసుకున్న తాజా మార్పులతో మరింత గడ్డు పరిస్థితులను చవి చూస్తోంది. ముప్పేటదాడిని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు చుట్టుముట్టుకుంటుండటంతో ఆసుప్రతులకు రోగుల తాకిడి పెరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2FVVp0h
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొ...
-
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని ...
-
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి తెలుగు ర...
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...
-
తెలంగాణ ఐటీ,పురపాలక మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ట్విట్టర్లో తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స...

No comments:
Post a Comment