Thursday, 17 September 2020

తగ్గిన ఎల్ఆర్ఎస్ భారం... జీవోను సవరించిన ప్రభుత్వం... కొత్త ఛార్జీలు ఇలా...

అక్రమ లేఅవుట్లు,ప్లాట్ల క్రమబద్దీకరణకు ఆఖరి ఛాన్స్‌ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎల్‌ఆర్ఎస్ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎల్‌ఆర్ఎస్ ఛార్జీలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎల్ఆర్ఎస్‌ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో.131 పేదలు,మధ్య తరగతి వర్గాలపై పెనుభారాన్ని మోపిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. దీంతో జీవో.131ని పున:సమీక్షించిన ప్రభుత్వం తాజాగా దానికి సవరణలు చేసి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mv7Zoo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour