Thursday, 17 September 2020

హైకోర్టు తీర్పులపై కేంద్రం జోక్యం కోరిన వైసీపీ- అమరావతి, ఫైబర్‌ గ్రిడ్‌పై సీబీఐ విచారణ కూడా..

గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హైకోర్టులో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న పలు తీర్పులపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ రెండు రోజులుగా పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంది. కోర్టు తీర్పులపై చట్ట సభల్లో చర్చించేందుకు అవకాశం లేకపోయినా వైసీపీ ఎంపీలు మిధున్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి అమరావతి వ్యవహారం, హైకోర్టు తీర్పు, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hGg31G
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour