Sunday, 27 September 2020

ఏపీలో తగ్గిన కరోనా: జిల్లాల వారీగా కొత్త కేసులు, టెస్టులు పెంచినా.., తగ్గిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతకుముందు రోజుకు 10వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదు కాగా.. గత వారం రోజులుగా 10వేల కంటే తక్కువగా, ఇంకా చెప్పాలంటే 8వేలకు మించకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా స్వల్పంగా తక్కువగానే ఉంటోంది. ఏపీలో అరకోటి దాటిన కరోనా పరీక్షలు: కేసులు పెరుగుతున్నా..తగ్గుతున్న యాక్టివ్ కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36csYq4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour