Sunday, 27 September 2020

కొండను పిండిచేసిన మహిళలు - 18నెలలు తొవ్వి ఊరికి నీళ్లు - హ్యాట్పాఫ్ చెబుతోన్న దేశం

అభివృద్ధికి దూరంగా ఉండే బుందేల్ ఖండ్ ప్రాంతంలో.. చుట్టూ కొండలతో విసిరేసినట్లుగా ఉంటుందా ఊరు. ఎన్నికల సమయంలో తప్ప ఘనత వహించిన నేతలెవరూ అటుగా వెళ్లరు. ఉన్నది ప్రకృతి ఒడిలోనే అయినా.. సరైన స్టోరేజీ సౌకర్యంలేక ఆ ఊరు నీటి కొరతను ఎదుర్కొంది. మనుషులు, పశువులు తాగడానికి, వ్యవసాయానికి సరిపడా నీళ్లు లేక జనం ఇబ్బందులు పడేవాళ్లు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HBZTKA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour