Friday, 4 September 2020

నీట్,జేఈఈ : ఆ ఆరుగురు ముఖ్యమంత్రులకు షాక్... రివ్యూ పిటిషన్‌‌ను తిరస్కరించిన సుప్రీం

నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అగస్టు 17న సుప్రీం నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ ఆరుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం తాజా తీర్పుతో పరీక్షలకు ఇక ఎలాంటి ఆటంకం లేనట్లే. నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణకు గతంలో సుప్రీం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour