Friday, 4 September 2020

ఇళ్ల పట్టాలపై జగన్‌కు మరో ఎదురుదెబ్బ‌- వైశ్యసదన్ భూముల సేకరణపై హైకోర్టు స్టే...

ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం చేపట్టిన మరో భూసేరణ వ్యవహారంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఆవభూముల పంపిణీతో పాటు మరికొన్ని చోట్ల వివాదాస్పద భూములు సేకరించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే క్రమంలో రాజమండ్రిలోని వైశ్య సదన్‌ భూముల సేకరణపై దాఖలైన పిటిషన్‌లోనూ హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour