Friday, 18 September 2020

అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం, కాంగ్రెస్ వాకౌట్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పన్ను, ఇతర చట్టాల పరిచయం (కొన్ని నిబంధనల సడలింపు, సవరణ) బిల్లు, 2020 చర్చ సందర్భంగా ఈ గందరగోళం నెలకొంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం ఆర్థిక సహాయ మంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZOq5rD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour