Friday, 18 September 2020

ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం - జవాన్లపై చర్యలు

జమ్మూకాశ్మీర్.. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదం కారణంగా అక్కడ నెత్తురు చిందని రోజంటూ లేదు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ఉగ్రకలాపాలు క్రమంగా తగ్గుతూ వచ్చినా.. ఉగ్రవాదుల ఏరివేత మాత్రం కొనసాగుతూనే ఉన్నది.. గడిచిన ఏడాది కాలంలో.. ఉత్తర కాశ్మీర్ గా పిలిచే వ్యాలీలో పెద్ద సంఖ్యలో ఎన్ కౌంటర్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2FQvVkW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour