Friday, 18 September 2020

దేవుడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు దరిద్రులు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్

ఏపీలో తాజాగా దేవాలయాలకు రక్షణ లేదంటూ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అధికార పార్టీ పై నిప్పులు చెరుగుతున్నాయి. అంతర్వేది ఘటన, ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథంపై మూడు సింహాలు మాయమైన ఘటన, ఇలా అనేక ఘటనల నేపథ్యంలో ఆలయాలకు, దేవుళ్ళకు రక్షణ లేదని మండిపడుతున్నారు. అధికార పార్టీపై విమర్శలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mA7Csn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour