Friday, 18 September 2020

విపక్షాలపై మోడీ ఫైర్‌- వ్యవసాయ బిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విసుర్లు..

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై గందరగోళం కొనసాగుతోంది. విపక్షాలతో పాటు ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్‌ సైతం ఈ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అకాలీదళ్‌ ఇప్పటికే తమ పార్టీకి చెందిన కేబినెట్‌ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌తో రాజీనామా కూడా చేయించింది. పంజాబ్‌, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల్లో బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hJdkVa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour