Friday, 18 September 2020

ఐపీఎల్ టోర్నీకి యాడెడ్ గ్లామర్ మయాంతి.. ఈ సారి టోర్నీకి అందుకే దూరమైందట..!

క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ మరికొన్ని గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచుల్లో ప్రేక్షకులు లేకపోయినప్పటికీ ఎక్కడా అలాంటి భావన రాకుండా అదే ఊపు అదే ఉత్సాహంతో నింపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక అందమైన భామలు లేత మెరుపు తీగలు ఎలాగూ ఎంటర్‌టెయిన్ చేసేందుకు రెడీగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32F2NX4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour