Friday, 18 September 2020

ఆరోగ్యశ్రీపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం... ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు...

రాష్ట్రంలో ఆరోగ్య ఆసరా పథకం కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకూ సాధారణ ప్రసవానికి రూ.3వేలు, సిజేరియన్‌కు రూ.1వెయ్యి అందిస్తుండగా... ఇప్పటినుంచి సాధారణ ప్రసవానికి రూ.5వేలు,సిజేరియన్‌కు రూ.3వేలు అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం,కోవిడ్ 19పై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kyr6Mt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour