Thursday, 3 September 2020

కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా .. అసెంబ్లీలో ప్రతిపాదిస్తారా ? ఆసక్తికర చర్చ

రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చెయ్యాలని సీఎం కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు .రెవెన్యూ శాఖలో వేళ్ళూనుకున్న అవినీతిని ప్రక్షాళన చెయ్యటం కోసం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని చాలా కాలంగా ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదించబోతున్నారని తెలుస్తుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour