రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చెయ్యాలని సీఎం కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు .రెవెన్యూ శాఖలో వేళ్ళూనుకున్న అవినీతిని ప్రక్షాళన చెయ్యటం కోసం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని చాలా కాలంగా ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదించబోతున్నారని తెలుస్తుంది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment