Thursday, 3 September 2020

దారుణం.. యాసిడ్ పోస్తామని బెదిరించి.. 16 ఏళ్ల బాలికపై ముగ్గురు టీనేజర్ల గ్యాంగ్ రేప్...

పంజాబ్‌లోని లూథియానాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల ఓ బాలికపై ముగ్గురు టీనేజర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తతంగాన్ని తమ సెల్‌‌ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఆదివారం(అగస్టు 30) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత బాలిక లూథియానాలోని ఒకరి ఇంట్లో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా... ముగ్గురు టీనేజర్లు ఆమెను అడ్డగించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour