Tuesday, 1 September 2020

కరోనా బారిన శాసన మండలి ఛైర్మన్: త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు, నారా లోకేష్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడుతోన్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డికి రెండురోజుల కిందట కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour