Tuesday, 1 September 2020

బాబు బాటలోనే లోకేష్ విష ప్రచారం.. ప్రజల చేతిలో బడితె పూజ ఖాయం : మండిపడిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన దారిలోనే ఆయన కుమారుడిని కూడా నడిపిస్తున్నారని మంత్రి మండిపడ్డారు . అబద్దాలు చెప్పడం, విష ప్రచారం చేయడం, ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదగాలని చూడడం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour