Tuesday, 29 September 2020

జగన్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్‌- హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఏపీ...

కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నా ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఇప్పటివరకూ నికరంగా చేసిన ప్రయోజనం ఏమీ లేదు. సీఎం జగన్‌ పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను, ప్రధాని మోడీని కలిసినా ఇప్పటివరకూ కీలకమైన ప్రాజెక్టులేవీ ఏపీ తలుపు తట్టలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n6AEA6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour