Tuesday, 29 September 2020

బీజీపీ జాతీయ నేత పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక

ఏపీ బిజెపి మహిళా నేత, ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజెపి జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న నేత దగ్గుబాటి పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి అనారోగ్యంగా ఉండటంతో ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. పురంధరేశ్వరికి కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఆమెను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ShLFAp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour