Monday, 14 September 2020

కూల్ న్యూస్ .. తెలంగాణాలో ఆ ఇళ్ళ నిర్మాణాలకు అనుమతి అక్కరలేదన్న సర్కార్

తెలంగాణా మున్సిపల్ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కాకుండా, మున్సిపల్ చట్టాన్ని కూడా పకడ్బందీగా రూపొందించింది. టీఎస్ బి పాస్ బిల్లుతో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిజంగానే పేద ,మధ్యతరగతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c65dRx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour