Monday, 14 September 2020

ఏపీకి పోలవరం బాకీ రూ.3805 కోట్లు- త్వరలో ఇచ్చేస్తామన్న కేంద్రం....

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని కేంద్రం అన్ని లెక్కలు పరిశీలించాక తిరిగి చెల్లిస్తోంది. కానీ ఈ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల కాకపోవడంతో పనులపై ప్రభావం పడుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపిన వైసీపీ ఎంపీలు.. తాజాగా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ixnz0e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour